తర్వాతి చిత్రం మహేశ్‌తోనే.. జక్కన్న క్లారిటీ
రౌద్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్‌)  తర్వాత తన తదుపరి చిత్రం టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌  మహేశ్‌ బాబు తో ఉంటుందని దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి స్పష్టం చేశారు. నిర్మాత కేఎల్‌ నారాయణ, మహేశ్‌, తన కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఎప్పట్నుంచో చెబుతున్నానని, డీవీవీ దానయ్య చిత్రం తర్వాత ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతు…
చిరుద్యోగిపై ఆర్థికభారం
కామారెడ్డి టౌన్‌:   వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చిరుద్యోగులపై ఆర్థికంగా భారం వేస్తున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామాల్లో తిరుగుతు విదేశాల నుంచి వచ్చిన వారి సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచు…
కరోనా నివారణ చర్యలపై మంత్రి టెలి కాన్ఫరెన్స్‌
గుంటూరు:  కరోనా  మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి  శ్రీరంగనాథరాజు  తెలిపారు.మంగళవారం ఆయన కలెక్టర్‌.. రూరల్‌,అర్బన్‌ ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘనులను ఉపేక్షించవద్దని మంత్రి ఆ…
కరోనాకు వ్యాక్సిన్‌ : చైనాలో క్లినికల్‌ ట్రయల్స్‌
బీజింగ్‌ :   కరోనా వైరస్‌  మహమ్మారికి విరుగుడు కనుక్కునేందుకు ప్రపంచం విశ్వప్రయత్నాలు చేస్తోంది. చైనా, అమెరికా, యూరప్‌ దేశాలతో పాటు భారత్‌ కూడా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఆయా దేశాలకు చెందిన వందలాది మంది శాస్త్రవేత్తలు  కరోనా మూలాన్ని కనుక్కొనేందుకు సిద్ధమవుతున్నారు. చైనా ఇప్ప…
ట్రంప్‌ దంపతుల లవ్‌ స్టోరీ
మెలనియా గ్లామర్‌ మోడల్‌. ట్రంప్‌ తొలిసారి 1998లో మెలనియాను న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌లో చూశాడు. అప్పటికి ఆమె వయసు 28 ఏళ్లు. అతడి వయసు 52 ఏళ్లు. ఇద్దరికీ ఇరవై నాలుగేళ్లు తేడా. బిజినెస్‌మ్యాన్‌. టెలివిజన్‌ పర్సనాలిటీ. అప్పటికే రెండో భార్యతో వేరుగా ఉంటున్నాడు. ‘వావ్‌.. ఎవరీ అమ్మాయి!’ అని ఆరా తీశాడు. మ…
సీఎం జగన్‌తో టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల భేటీ
తాడేపల్లి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తో  తెలుగు సినీ పరిశ్రమ  అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో పాటు జెమిని కిరణ్‌లతో కూడిన బృందం సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసింది. అనంతరం మీడియా…